ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ

    Nizamabad City | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మృగశిరకార్తె(మిర్గం) సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నగరంలోని బోధన్ రోడ్డులో(Bodhan Road)ని ఓ ఫంక్షన్​ హాల్​లో ఆదివారం ఉదయం చేప ప్రసాదం అందించారు. స్థానికంగా ఉండే మహమ్మద్ అహ్మద్ కుటుంబీకులు 60 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదం కోసం జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా చేప ప్రసాదం కోసం బారులు తీరారు. సుమారు 500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...