ePaper
More
    Homeక్రైంGodavari | గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

    Godavari | గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari | జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరిలో ఈత కోసం వెళ్లిన ఏడుగురు యువకులు సెల్ఫీలు దిగుతూ గల్లంతు అయ్యారు. ఏడుగురిలో ఒక యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు. మిగతా ఆరుగురి ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో అంబటిపల్లికి చెందిన నలుగురు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు గుర్తించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...