ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTerror attack | ఉగ్రదాడిని నిరసిస్తూ శాంతియుత ర్యాలీ

    Terror attack | ఉగ్రదాడిని నిరసిస్తూ శాంతియుత ర్యాలీ

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Terror attack | పోతంగల్ మండల pothangal mandal కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు కలిసి శాంతియుత ర్యాలీ చేపట్టారు. వీక్లీమార్కెట్​ నుంచి బస్టాండ్​ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. దాడికి కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులున్నారు.

    Terror attack | వేల్పూర్​ మండల కేంద్రంలో..

    వేల్పూర్​లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి ఆధ్వర్యంలో..

    అక్షరటుడే,ఆర్మూర్​: ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి బాల్కొండ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. వేల్పూర్​ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

    Terror attack | ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

    అక్షరటుడే,గాంధారి: మండల కేంద్రంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు జువ్వాడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, మధుసూదన్, హుస్సేన్, గంగి రమేష్,సాగర్, రాజశేఖర్, సాయిలు, సంజీవ్, రవి, నవీన్ పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...