ePaper
More
    HomeజాతీయంEncounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

    Encounter | బీజాపూర్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Encounter | ఛత్తీస్​గఢ్​(Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్​ ఆపరేషన్(Search operation)​ కొనసాగుతోంది. బీజాపూర్​ జిల్లాలోని నేషనల్​ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్(Coombing)​ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.

    శనివారం మళ్లీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకోగా.. ఐదుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్​లో భాగంగా తొలిరోజు మావోయిస్ట్​ కీలక నేత ఏపీకి చెందిన సుధాకర్​ మృతి చెందాడు. శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన మరో అగ్రనేత భాస్కర్​ ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. శనివారం ఉదయం ఇద్దరు కీలక నేతలు హతం అయ్యారు. తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...