ePaper
More
    HomeజాతీయంElection Commission | రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

    Election Commission | రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Election Commission | కాంగ్రెస్​ నాయకుడు, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్​ ఫిక్సింగ్ (BJP match fixing) చేసిందని, రిగ్గింగ్​కు పాల్పడి గెలిచిందని రాహుల్​ గాంధీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

    ఎన్నికల కమిషనర్ల నియామకం ప్యానల్​ను తారుమారు చేయడం, దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్​ శాతాన్ని కృత్రిమంగా పెంచడం ద్వారా బీజేపీ (BJP) గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్​లో కూడా ఇలాగే చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

    కాగా.. రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ (Election Commission of India) తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికలపై (Maharashtra elections) రాహుల్‌ ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేసింది. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్​ గాంధీ మాట్లాడారని పేర్కొంది. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...