ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన కామారెడ్డి మండలం(Kamareddy mandal) చిన్నమల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

    గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మదాం సంజీవ్(34) డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన సంజీవ్ శుక్రవారం ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి (GGH kamareddy) జీజీహెచ్​కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సంజీవ్​ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...