ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBJP Kamareddy | కేంద్ర పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి

    BJP Kamareddy | కేంద్ర పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: BJP Kamareddy | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ అన్నారు.

    మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) మున్నూరు కాపు సంఘ (Munnur Kapu Sangham) భవనంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లుగా సాధించిన విజయాలను పట్టణంలోని 49 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్, కాసర్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రాజుపాటిల్, పెద్దోళ్ల గోపాల్, రజినీకాంత్, రఘు, ప్రతాప్ నేత, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...