ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

    Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) చేర్పించాలని డిచ్​పల్లి ఎంఈవో (Dichpally MEO) శ్రీనివాస్​ సూచించారు. మండలంలోని ఘన్​పూర్​ గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్​, యూపీహెచ్​ఎస్​, హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘన్​పూర్​ జెడ్పీహెచ్​ఎస్​ ఆనంద్​, రామకృష్ణ, వీడీసీ సభ్యులు గంగాధర్, తిరుపతి, మహేందర్​, మోహన్, గంగమోహన్ పాల్గొన్నారు.

    More like this

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...