ePaper
More
    HomeతెలంగాణPadmashali Sangham | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

    Padmashali Sangham | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నగర పద్మశాలి సంఘం (City Padmashali Sangham) కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

    ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధికి, నగర పద్మశాలి కమిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలుతో పాటు ఇతర సభ్యులను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...