ePaper
More
    HomeతెలంగాణBodhan Sub-Collector | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Bodhan Sub-Collector | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Bodhan Sub-Collector | ప్రభుత్వం భూభారతిపై అవగాహన కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో (Bodhan Sub-Collector Vikas Mahatho) అన్నారు.

    బుధవారం రుద్రూర్‌ మండలంలోని (Rudrur mandal) రాయకుర్‌లో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం BhuBharati website అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ తారాబాయి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...