ePaper
More
    HomeతెలంగాణMagam Ranga Reddy | మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి

    Magam Ranga Reddy | మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Magam Ranga Reddy | మాజీ ఎమ్మెల్సీ(Former MLC) మాగం రంగారెడ్డి (Rangareddy) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్నారు. కాంగ్రెస్‌ (Congress) పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పని చేసిన రంగారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy)కి సన్నిహితుడు. ఈ క్రమంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆయన కూడా అదే పార్టీలో చేరారు. ప్రస్తుతం రంగారెడ్డి బీజేపీ(BJP)లో ఉన్నారు.

    ఆయన మృతిపై సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్​ సంతాపం తెలిపారు. కాగా ఆయన అంత్యక్రియలను గురువారం శామీర్​పేటలో నిర్వహించనున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...