More
    Homeఆంధ్రప్రదేశ్​Terror Attack | నాతో ఉండిపో నాన్న.. కంటతడి పెట్టించిన బాలుడి మాటలు

    Terror Attack | నాతో ఉండిపో నాన్న.. కంటతడి పెట్టించిన బాలుడి మాటలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్ pahalgam​లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో యావత్​ దేశం దిగ్బ్రాంతికి గురైంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీరని శోకం మిగిలింది. భార్య పిల్లలతో కలిసి కశ్మీర్​ అందాలు చూడటానికి వెళ్లిన నెల్లూరు nelluru జిల్లా కావలికి చెందిన మధుసూదన్​ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని చూసి కుమారుడు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది. “లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న” అంటూ మధుసూదన్​ మృతదేహంపై కుమారుడు దత్తు పడుకొని ఏడ్చాడు. “నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండు నాన్న” అంటూ రోదించడంతో అక్కడ ఉన్న వారు సైతం కంటతడి పెట్టుకున్నారు. కాగా.. కావలికి చెందిన మధుసూదన్​ బెంగళూరు Bengaluru లో సాఫ్ట్​వేర్​ software ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.

    More like this

    Asia Cup | భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత.. ట్రెండింగ్​లో బాయ్​కాట్​ హ్యాష్​ట్యాగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ - పాకిస్తాన్...

    Indigo Flight | రన్​వేపై వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తతో త‌ప్పిన ముప్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo Flight | పైల‌ట్ అప్ర‌మ‌త్త‌త‌తో ఘోర విమాన ప్ర‌మాదం త‌ప్పింది. వేగంగా వెళ్తున్న...

    Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిర్నాపల్లి–ఇందల్వాయి రైల్వేస్టేషన్ల...