అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :Nizamabad Police | అర్ధరాత్రి వరకు హోటల్ hotels in nizamabad తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం court nizamabad జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి(nizamabad One Town SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాలపల్లిలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన మక్సూద్ ఖాన్ను అదుపులోకి తీసుకుని కోర్టు(Court)లో హాజరుపర్చారు. విచారించిన సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్(Second Class Magistrate) అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్హెచ్వో తెలిపారు.
Nizamabad Police | అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్.. ఒకరికి జైలు
Published on
