ePaper
More
    Homeక్రైంHyderabad News | రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

    Hyderabad News | రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad News | హైదరాబాద్​(Hyderabad city) సిటీలోని యాకుత్​పురాలో విషాదం చోటు చేసుకుంది.

    రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. గొర్రెల మేత కోసం యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ (Yakutpura Railway Station) సమీపంలోని చెట్టుపైకి ఇద్దరు అన్నదమ్ములు ఎక్కారు. అయితే చెట్టు కొమ్మ విరిగడంతో వారు రైలు పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో రైలు (Train) వచ్చింది. పట్టాలపై పడ్డ సోదరులను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...