Karimnagar Joint Director
Karimnagar Joint Director | సీపీవో రాజారాంనకు కరీంనగర్ జేడీగా పదోన్నతి

అక్షరటుడే, కామారెడ్డి: Karimnagar Joint Director | జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం పదోన్నతి పొందారు. ఆయన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్​గా వెళ్లనున్నారు. రాజారాం 2021 మార్చిలో కామారెడ్డి జిల్లా సీపీవోగా (Kamareddy District CPO) బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సుజాత పదోన్నతిపై రానున్నట్లు సమాచారం.