- Advertisement -
HomeతెలంగాణNizamabad City | రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

Nizamabad City | రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్యహత్య చేసుకున్న ఘటన నగర శివారులో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్(Madhavanagar)​ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్​ చేసుకున్నాడని స్టేషన్​ మేనేజర్(Railway Station)​ హరికృష్ణ సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్​కు తరలించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News