ePaper
More
    HomeతెలంగాణPothangal | మద్దతు ధర పెంపుపై హర్షం.. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Pothangal | మద్దతు ధర పెంపుపై హర్షం.. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

    Published on

    అక్షరటుడే,కోటగిరి: Pothangal | పోతంగల్​ మండల కేంద్రంలోని బస్టాండ్​ ఆవరణలో ప్రధాని మోదీ (PM Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పంటలకు మద్దతు ధర పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు.

    ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్​) మాట్లాడుతూ.. కేంద్రం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ ఓబీసీ మోర్చా (Banswada OBC Morcha) కన్వీనర్​ నాగం సాయిలు, మక్కయ్య, కిరణ్​ సేట్, అశోక్, శంకర్, విజయ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...