ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిASP Chaitanya Reddy | పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

    ASP Chaitanya Reddy | పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sub-Division ASP Chaitanya Reddy | బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దేవునిపల్లి, మాచారెడ్డి(machareddy), రామారెడ్డి(Ramareddy), భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేట, కామారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్(Kamareddy Town Police Station)​ పరిధిలోని ప్రజలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీస్​శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని.. స్వచ్ఛందంగా వాహనాలు ఆపడం కరెక్ట్​ కాదన్నారు. కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...