ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | తండ్రిని హత్య చేసిన కొడుకు రిమాండ్‌

    Lingampet | తండ్రిని హత్య చేసిన కొడుకు రిమాండ్‌

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet | లింగంపేట మండలం అయ్యపల్లి తండాలో (Ayyapalli Thanda) శనివారం రాత్రి తండ్రిని చంపిన కేసులో కొడుకు ప్రకాష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌ నాయక్‌ (CI Ravinder Naik) తెలిపారు.

    సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన పకీర(47) మరో వివాహానికి సిద్ధమవుతుండడంతో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆవేశానికి గురైన కొడుకు ప్రకాష్‌ తండ్రి పకీరను గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ప్రొబెషనరీ ఎస్సై రాఘవేంద్ర, ఏఎస్సై ప్రకాష్‌ పాల్గొన్నారు.

    More like this

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...

    Registrations | రిజిస్ట్రేషన్లలో జాప్యం.. తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన...