ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Godavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

    Godavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari | ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా (Konaseema district) ముమ్మిడివరం దగ్గర గోదావరిలో విషాదం చోటు చేసుకుంది.

    గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ, రామచంద్రపురం (Kakinada, Ramachandrapuram), మండపేటకు చెందిన యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్‌, సాయి, మహేష్‌, సతీష్‌, మహేష్‌, రాజేష్‌, రోహిత్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Lingampet | విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని మండల బీజేపీ (Lingampet BJP)...

    Hydraa | రూ.500 కోట్ల విలువైన భూమి కబ్జా.. షాకిచ్చిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో హైడ్రా దూకుడుగా...

    Bigala Ganesh Gupta | కిరణ్​కుమార్​ గౌడ్​కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల

    అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | ప్రముఖ న్యాయవాది కిరణ్​కుమార్​ గౌడ్​ శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు....