అక్షరటుడే, బోధన్ : Bodhan | వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నామని బిక్నెల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్ మండలం (Bodhan Mandal) బిక్నెల్లి(Biknelli) గ్రామంలో రెండు బోరుమోటార్లు వారంరోజుల క్రితం చెడిపోయాయి. దీంతో తాగునీటికి గ్రామస్థులు అవస్థలు పడ్డారు. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో విసిగిపోయిన గ్రామీణులు శనివారం బిక్నెల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శిని ఘెరావ్ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

More like this
నిజామాబాద్
attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...
జాతీయం
police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!
అక్షరటుడే, వెబ్డెస్క్: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...
నిజామాబాద్
Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి
అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpalli | కమ్మర్పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....