ePaper
More
    HomeతెలంగాణBodhan | తాగునీటి కోసం అధికారుల ఘెరావ్​

    Bodhan | తాగునీటి కోసం అధికారుల ఘెరావ్​

    Published on

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నామని బిక్నెల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. బోధన్​ మండలం (Bodhan Mandal) బిక్నెల్లి(Biknelli) గ్రామంలో రెండు బోరుమోటార్లు వారంరోజుల క్రితం చెడిపోయాయి. దీంతో తాగునీటికి గ్రామస్థులు అవస్థలు పడ్డారు. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో విసిగిపోయిన గ్రామీణులు శనివారం బిక్నెల్లి పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శిని ఘెరావ్​ చేశారు. తక్షణమే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....