ePaper
More
    HomeతెలంగాణSaraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

    Saraswati Pushkaralu | సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Saraswati Pushkaralu | భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం (Kaleshwaram Triveni Sangam) వద్ద కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

    ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26తో ముగియనున్నాయి. పుష్కరాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులు (Devotees) భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది(Saraswati River)లో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి(Mukteswara Swamy)ని దర్శించుకుంటున్నారు.

    గురువారం ఒకరోజే లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే శుక్రవారం లక్షకుపైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...