ePaper
More
    HomeతెలంగాణPaddy Centers | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

    Paddy Centers | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Paddy Centers | తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ మున్సిపల్ (Armoor municipality) ​పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో శుక్రవారం మొలకెత్తిన ధాన్యంతో రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై భైఠాయించారు. అనంతరం మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. అధికారులు తక్షణమే ధాన్యాన్ని కొనకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...