ePaper
More
    HomeతెలంగాణTelangana University | నాలుగో రోజు ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

    Telangana University | నాలుగో రోజు ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

    Published on

    అక్షరటుడే, డిచ్ పల్లి: Degree exams | తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) పరిధిలో డిగ్రీ పరీక్షలు (Degree exams) నాలుగో రోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం ఉదయం జరిగిన పరీక్షలకు 6,040 మంది విద్యార్థులకు, 5,689 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 6,377 మంది విద్యార్థులకు, 5,898 మంది హాజరైనట్టు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...