అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కశ్మీర్ వాస్తవ పరిస్థితిపై ఈనెల 28న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇతిహాస సంకలన సమితి(Ithihasa Sankalana Samithi) అధ్యక్ష కార్యదర్శులు మోహన్ దాస్, ఆనంద్ తెలిపారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం (Munnur Kapu Sangham) భవనంలో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) పుస్తక రచయిత ప్రముఖ జర్నలిస్టు రాక సుధాకర్, హైకోర్టు (High Court) న్యాయవాది కాటిపల్లి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

More like this
సినిమా
Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Ghati Movie | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...
కామారెడ్డి
Kamareddy | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ వాయిదా.. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ...
నిజామాబాద్
Minister Vakiti Srihari | రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Vakiti Srihari | తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని...