ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

    Banswada | దాడి కేసులో ముగ్గురికి రెండేళ్ల జైలు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | క్షుద్రపూజల నెపంతో ఇద్దరిపై దాడికి పాల్పడిన కేసులో ముగ్గురికి న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించినట్లు వర్ని ఎస్సై మహేశ్‌ (varni SI Mahesh) తెలిపారు. వర్ని మండలం సిద్దాపూర్‌ తండాకు చెందిన మానిక్‌ చంద్, పద్మ క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో అదే గ్రామానికి చెందిన దౌలత్‌ రావు, సరిచంద్, శంకర్‌ వారిపై దాడి చేశారు. దీంతో అప్పటి ఎస్సై అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో బోధన్‌ కోర్టు అడిషనల్‌ జడ్జి సాయిశివ మంగళవారం ముగ్గురు ముద్దాయిలకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...