ePaper
More
    HomeతెలంగాణTelangana University | 21, 22 తేదీల్లో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

    Telangana University | 21, 22 తేదీల్లో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | తెలంగాణ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో (Degree Colleges) ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెషల్‌ కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు దోస్త్‌ కో-ఆర్డినేటర్‌ (DOST Coordinator) వాసం చంద్రశేఖర్‌ తెలిపారు. ఈనెల 21న దివ్యాంగులు/సీఏపీ, 22న ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌/ఎక్స్‌ట్రా కరిక్యులమ్‌ ఆక్టివిటీస్‌ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు వర్సిటీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో సంబంధిత పత్రాలు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని సూచించారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....