ePaper
More
    HomeజాతీయంAmit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

    Amit Shah | పహల్​గామ్​కు అమిత్​షా.. మృతులకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah | కేంద్ర హోంమంత్రి అమిత్​షా జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​కు చేరుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పర్యాటకులు మరణించిన బైసారన్ గడ్డి మైదానానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...