ePaper
More
    Homeభక్తిLord Venkateshwara | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

    Lord Venkateshwara | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

    టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...