అక్షరటుడే, వెబ్డెస్క్ :Terrorist Attack | జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. కావలికి చెందిన మధుసూదన్ ఈ ఘటనలో చనిపోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటన(Kashmir tour)కు వెళ్లాడు. అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి సైతం కాల్పుల్లో మరణించారు. పారిపోతున్నా చంద్రమౌళిని ఉగ్రవాదులు(Terrorist) వెంటాడి కాల్చిచంపినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Latest articles
అంతర్జాతీయం
India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్కు గట్టి జవాబిచ్చిన ఆర్మీ
అక్షరటుడే, వెబ్డెస్క్ : India - Russia | భారత్, రష్యా మధ్య రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, వాణిజ్య...
తెలంగాణ
Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...
జాతీయం
Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్లోని కుబ్రేశ్వర్...
జాతీయం
India Alliance | సుప్రీం వ్యాఖ్యలపై విపక్షాల అసహనం.. అసాధారణ వ్యాఖ్యలని మండిపాటు
అక్షరటుడే, వెబ్డెస్క్ : India Alliance | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఇండి...
More like this
అంతర్జాతీయం
India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్కు గట్టి జవాబిచ్చిన ఆర్మీ
అక్షరటుడే, వెబ్డెస్క్ : India - Russia | భారత్, రష్యా మధ్య రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, వాణిజ్య...
తెలంగాణ
Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...
జాతీయం
Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి
అక్షరటుడే, వెబ్డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్లోని కుబ్రేశ్వర్...