ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

    Nizamabad city | కానిస్టేబుల్​ వడ్డీ వ్యాపారం.. కేసులు నమోదు చేసిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | అధిక వడ్డీల పేరుతో అమాయక ప్రజలను వేధిస్తున్న కానిస్టేబుల్​ కల్వారె గంగాధర్​ పై రూరల్​ ఠాణా(Rural police station) పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

    అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారని నిజామాబాద్​ నగరానికి (Nizamabad city) చెందిన తాండ్ర లక్ష్మణ్ ఇచ్చిన​ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్​ గంగాధర్​పై ​Telagana State Prevention of Money Laundering Act కింద కేసు నమోదు చేశారు.

    అలాగే నగరానికి చెందిన ఓ మహిళకు రూ.8 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చి, బలవంతంగా ఆమె పేరుపై ఉన్న ఓపెన్​ ప్లాట్​(open plot)ను అతని పేరున సేల్​ డీడీ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రూరల్​ ఠాణా పోలీసులు Telagana State prevention of Money Laundering Act లోని పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.

    More like this

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...

    Supreme Court | కంగ‌నా ర‌నౌత్‌కు షాక్‌.. ఎంపీ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగనా ర‌నౌత్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది....

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...