ePaper
More
    HomeతెలంగాణNizamabad City | హోటళ్లు మూసివేసే సమయాన్ని పెంచాలని వినతి

    Nizamabad City | హోటళ్లు మూసివేసే సమయాన్ని పెంచాలని వినతి

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి వేళలో మూసివేసే సమయాన్ని 11 గంటల వరకు పెంచాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya)పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్​కు (PCC Chief Mahesh Kumar Goud) శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుకాణాలు త్వరగా మూసివేయడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరగంట పెంచి తమకు ఆసరాగా నిలవాలని కోరారు. దీనిపై సీపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...