ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట

    Jammu Kashmir | ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Kashmir | ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు(Security Forces) అప్రమత్తం అయ్యాయి. జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాదుల(Terrorists) కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏప్రిల్​ 22న పహల్ గామ్​లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టి పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు.

    ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)​లోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​(Search Operation) కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్​కౌంటర్​లో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ ప్రాంతో మరో 8 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గాలిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...