ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan Rao |శివనామస్మరణతో ప్రశాంతత

    MLA Madan Mohan Rao |శివనామస్మరణతో ప్రశాంతత

    Published on

    అక్షరటుడే, గాంధారి: MLA Madan Mohan Rao | శివనామస్మరణతో మనిషికి ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు(MLA Madan Mohan Rao) అన్నారు. గాంధారి మండల కేంద్రంలో నారాయణ గిరి వద్ద మార్కండేయుని ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు. ఆలయంలో మాధవానంద సరస్వతి (Madhavananda Saraswati) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భక్తులు, పద్మశాలి కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

    ఆలయాన్ని సందర్శిస్తున్న మాదవానంద సరస్వతి

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...