ePaper
More
    HomeతెలంగాణAIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

    AIKMS| ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: AIKMS | కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే రైస్​మిల్లులకు తరలించాలని ఏఐకేఎంఎస్​(AIKMS) నాయకులు డిమాండ్​ చేశారు. జక్రాన్​పల్లి (Jakranpalli) మండలంలోని అర్గుల్​ రైతు సహకారం సంఘం పరిధిలోని అర్గుల్​, సికింద్రాబాద్​, పుప్పాలపల్లి గ్రామాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మొలకలు వస్తున్నాయన్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు​ కలెక్టర్​ మాత్రమే స్పందించి ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వారిలో ఏఐకేఎంఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్​, కార్యదర్శి దేవరాం, నిజామాబాద్​ రూరల్​, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు తదితరులున్నారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....