ePaper
More
    HomeతెలంగాణMLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

    MLA Sudarshan Reddy| తహశీల్దార్​, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

    Published on

    అక్షరటుడే, బోధన్: ఎడపల్లి తహశీల్దార్​, ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి కలెక్టర్​కు సిఫార్సు చేశారు. మంగళవారం ఎడపల్లిలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో తహశీల్దార్ ధన్వాల్ నాయక్, ఎంపీడీవో శంకర్ నాయక్ ఇద్దరూ కార్యాలయంలో లేరు. దీంతో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్​ను కోరారు. ప్రజలకు సేవచేయని అధికారులపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...