ePaper
More
    HomeతెలంగాణDrunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలు

    Drunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Drunk drive| డ్రంకన్​ డ్రైవ్​ కేసులో 24 మందికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సీపీ ఆదేశాల మేరకు డివిజన్​ పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్లలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 46 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించి వారికి కౌన్సెలింగ్​ నిర్వహించారు. అనంతరం వారిని మార్నింగ్​ కోర్టులో హాజరుపర్చారు. సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్​ 24 మందికి జైలు శిక్ష విధించారు. 22 మందికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఏసీపీ తెలిపారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈలో జరిగిన ఆసియా కప్ Asia Cup తొలి మ్యాచ్​లో...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...