ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Anakapalle | నిద్రిస్తున్న భర్త‌పై మరుగుతున్న నూనె పోసిన భార్య

    Anakapalle | నిద్రిస్తున్న భర్త‌పై మరుగుతున్న నూనె పోసిన భార్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Anakapalle | మంచంపై నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న వేడి నూనె పోసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని Andhra Pradesh అనకాపల్లి జిల్లాలో Anakapalle district చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం భార్య wife ఇంటి తలుపులు మూసి గోడ దూకి పారిపోయింది. ఇంటి యజమాని owner తలుపులు తీయడంతో భర్త husband ప్రాణాలతో బయటపడ్డాడు.

    గుంటూరు జిల్లాకు Guntur district చెందిన బాలకృష్ణ.. రమణమ్మను వివాహం చేసుకుని కూర్మన్నపాలెంలో నివాసం ఉండేవారు. ఇటీవలే సాలాపువానిపాలెంలో అద్దె ఇంట్లోకి rented house మారారు. కాగా, రోజూ మద్యం తాగి వచ్చి తనని వేధిస్తున్నాడని harassing విసిగిపోయిన భార్య.. మంచంపై నిద్రిస్తున్న బాలకృష్ణపై మరుగుతున్న నూనె boiling oil పోసి, అనంతరం గోడ దూకి పారిపోయింది.

    ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి Anakapalle NTR Hospital తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి 45% కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు.

    తన భార్య తనపై నూనె oil పోసినప్పుడు నొప్పితో కేకలు వేస్తే.. “నన్ను కొట్టినప్పుడు ఈ నొప్పి నీకు తెలియదా” అంటూ.. భార్య wife తనతో అందని బాధితుడు వాపోయాడు. కాగా, దాడికి పాల్పడ్డ భార్య గర్భిణీ అని తెలిసింది. పోలీసులు police దర్యాప్తు చేపట్టారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...