ePaper
More
    HomeతెలంగాణKotagiri | గడ్డివాము దగ్ధం

    Kotagiri | గడ్డివాము దగ్ధం

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | కోటగిరి మండలం సుద్దులంలో గడ్డివాము(haystack) కాలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టడంతో దాదాపుగా 500 గడ్డిమోపులు కాలిపోయాయని బాధితుడు తోట శివకుమార్ తెలిపాడు. మంటలు పక్కనే ఉన్న గేదెల పాక వరకు వ్యాపించాయి. అయితే స్థానికులు స్పందించి గేదెలను వదిలేయడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...