ePaper
More
    HomeతెలంగాణMahesh babu | నేడు ఈడీ విచారణకు మహేశ్​బాబు!

    Mahesh babu | నేడు ఈడీ విచారణకు మహేశ్​బాబు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahesh babu | సూపర్​స్టార్ మహేశ్​బాబు నేడు ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు (hyderabad) చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లకు (rela estate companies sai surya developers and surana groups) సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate)(ED) మహేష్ బాబును ప్రశ్నించనుంది. ఈ కంపెనీలు అనధికార ప్లాట్‌లను విక్రయించడం, ప్రాజెక్ట్​లను పూర్తిచేయకుండా ఇళ్లు కొన్నవారిని మోసం చేశాయి. అయితే ఈ కంపెనీలకు బ్రాండ్​ అంబాసిడర్​గా మహేశ్​బాబు వ్యవహరించారు. ఆయన ప్రమోషన్​ కోసం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

    Mahesh babu | గతంలోనే నోటీసులు

    మహేశ్​బాబుకు (mahesh babu) ఏప్రిల్​ 28న విచారణకు రావాలని ఈడీ అధికారులు (ED officials) ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ (ED officials issued notice) చేశారు. అయితే ఏప్రిల్​ 22న ఆయన విచారణకు హాజరు కాలేదు. తాను షూటింగ్​లో ఉండటంతో రాలేకపోయానని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు ఈరోజు విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన విచారణకు వస్తారా.. లేదా అనేది తేలాల్సి ఉంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...