ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellaReddy | ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శ

    YellaReddy | ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | లింగంపేట మండలం (lingampet mandal) బానాపూర్ తండాకు చెందిన ఉపాధ్యాయుడు ఈశ్వర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలగం దామోదర్ రెడ్డి (State PRTU General Secretary Polagam Damodar Reddy) ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈశ్వర్ సంఘంలో కీలకమైన నాయకుడని, ఆయన మృతిపై సంఘం తరఫున సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవీందర్ శర్మ, పరువయ్య, సురేష్, స్వామి, బాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Sirnapally | సిర్నాపల్లి జలపాతం వద్ద సందర్శకుల సందడి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | ఇందల్వాయి (Indalwai) మండలం వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ప‌ర్యాట‌కుల‌తో సంద‌డిగా క‌నిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులను...

    Transport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల ఎత్తివేత.. ఉమ్మడి జిల్లాలో మూడింటిని తొలగిస్తూ నిర్ణయం

    అక్షరటుడే, ఇందూరు : Transport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల్లో అవినీతి గురించి అందరికి తెలిసిందే. అధికారులు...

    CP Sai Chaitanya | గణేశ్​ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : సీపీ సాయి చైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​...