ePaper
More
    HomeజాతీయంPlane Crash | విమాన ప్రమాదం ఘటనలో 210 మృతదేహాల గుర్తింపు

    Plane Crash | విమాన ప్రమాదం ఘటనలో 210 మృతదేహాల గుర్తింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ నెల 12న అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India Flight) టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు.

    విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మృతదేహాలు గుర్తించలేదని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతుల కుటుంబాలకు డీఎన్​ఏ టెస్ట్(DNA Test)​ చేసి మృతదేహాలు అప్పగిస్తున్నారు. ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా.. ఇంకా మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 210 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిల్లో 187 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతి చెందారు. ఫ్లైట్​ బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలడంలో అందులోని 29 మంది చనిపోయారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...