ePaper
More
    Homeభక్తిLord Venkateswara darshan | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం

    Lord Venkateswara darshan | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం

    Published on

    అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara darshan : తిరుమల(TIRUMALA)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 25 కంపార్టుమెంట్ల(compartments)లో భక్తులు వేచి ఉన్నారు.

    టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆగస్టు 19, సోమవారం) వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara)ని 80,502 మంది భక్తులు దర్శించుకున్నారు.

    31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.88 కోట్ల హుండీ ఆదాయం (hundi income) వచ్చింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Latest articles

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​...

    Heavy Rains | భారీ వ‌ర్షాలు.. స్తంభించిన ముంబై

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా...

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...

    India – Russia | భార‌త్‌కు బాస‌ట‌గా ర‌ష్యా.. కీల‌క స‌ర‌ఫ‌రాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు హామీ

    అక్షరటుడే, నిజాంసాగర్ : India - Russia | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెర లేపిన...

    More like this

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​...

    Heavy Rains | భారీ వ‌ర్షాలు.. స్తంభించిన ముంబై

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా...

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...